Home » New Zealand
కొత్త బాల్ అందుకోగానే న్యూజిలాండ్ ఆటగాళ్లు విశ్వరూపం చూపించారు. దీంతో భారత్ వేగంగా వికెట్లను కోల్పోవలసి వచ్చింది. 62 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 46 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 402 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ రేపు (అక్టోబర్ 20న) జరగనుంది. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో రేపటి మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా నేడు (అక్టోబర్ 16) మొదటి మ్యాచ్ బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయింది. టాస్ కూడా వేయలేకపోయారు.
ఈసారైనా మహిళల టీ20 వరల్డ్కప్ను పట్టేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు.. ఆరంభ మ్యాచ్లోనే షాక్ తగిలింది. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన పోరులో హర్మన్ప్రీత్ సేన ఏకంగా 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
భారతదేశ 91 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో మొదటిసారి టెస్టు మ్యాచులో ఒక బంతి కూడా వేయలేకపోయారు. దీంతో గ్రేటర్ నోయిడా(Greater Noida)లో అప్గానిస్తాన్(Afghanistan), న్యూజిలాండ్(New Zealand) మధ్య జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఈ ప్రపంచంలో ఎంతో మంది కుక్కలను పెంచుకుంటారు. వాటి పోషణ కోసం ఆహారం పెడతారు. కొందరు అతి ప్రేమతో పెంపుడు కుక్కకు నచ్చినవన్నీ పెట్టేస్తుంటారు. అలాగే పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు న్యూజిలాండ్కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024(ICC T20 World Cup 2024)లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ (New Zealand) జట్టు సూపర్ 8లో తన స్థానాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే స్టార్ ఆటగాడు, కెప్టెన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024)లో 29వ మ్యాచ్లో ఆఫ్ఘానిస్తాన్(Afghanistan) జట్టు అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించి సూపర్ 8 ఛాన్స్ దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూజిలాండ్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సిన్ పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టీఏఎన్జడ్) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు ఆదివారం ఆక్లాండ్ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్సిన్ మాట్లాడుతూ పదేళ్లలో రాష్ట్ర పురోగతిని కొనియాడారు. ‘