• Home » Nirmal

Nirmal

LoKSabha Elections: పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు

LoKSabha Elections: పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు

తెలంగాణ‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు.

Lok Sabha Election 2024: భైంసా రోడ్ షో‌లో కేటీఆర్‌కు నిరసన సెగ

Lok Sabha Election 2024: భైంసా రోడ్ షో‌లో కేటీఆర్‌కు నిరసన సెగ

నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది.

Rahul Gandhi: నిర్మల్‌ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ....

Rahul Gandhi: నిర్మల్‌ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ....

ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.

TG: కాంగ్రెస్‌ గూటికి ఇంద్రకరణ్‌రెడ్డి

TG: కాంగ్రెస్‌ గూటికి ఇంద్రకరణ్‌రెడ్డి

జీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు పంపారు.

TG News: చెంగిచెర్లలో గిరిజన మహిళపై దాడి హేయమైన చర్య

TG News: చెంగిచెర్లలో గిరిజన మహిళపై దాడి హేయమైన చర్య

చెంగిచెర్లలో గిరిజన మహిళపై ఓ వర్గం దాడి చేయడం హేయమైన చర్య అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Maheshwar Reddy) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఇతర నేతలపై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు.

TG News:  చేతులపై మోస్తూ.. పరీక్షలు రాయిస్తూ..

TG News: చేతులపై మోస్తూ.. పరీక్షలు రాయిస్తూ..

నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది.

BJP Rathayatra: బీజేపీ ‘విజయసంకల్ప’ యాత్ర ప్రారంభం

BJP Rathayatra: బీజేపీ ‘విజయసంకల్ప’ యాత్ర ప్రారంభం

Telangana: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయసంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర ప్రారంభమైంది.

BJP: సరస్వతీ అమ్మవారి సేవలో బీజేపీ నేతలు.. కాసేపట్లో విజయసంకల్ప యాత్ర

BJP: సరస్వతీ అమ్మవారి సేవలో బీజేపీ నేతలు.. కాసేపట్లో విజయసంకల్ప యాత్ర

Telangana: బాసర సరస్వతీ అమ్మవారిని ఎంపీ సోయం బాపు రావు, బీజేపీ నేతలు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఎంపీ సోయంబాపురావు మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామన్నారు.

Siddipet Dist:  వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు

Siddipet Dist: వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు

సిద్దిపేట జిల్లా: వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.

 Narsa Reddy: మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మృతి

Narsa Reddy: మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మృతి

నిర్మల్: మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌ర్సారెడ్డి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం ప్రకటిస్తూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి