Home » Parliament Budget Session
Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా ఏపీకి కల్పించారు.
దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్(Budget 2024) ప్రసంగంలో కీలక విషయాలను ప్రకటించారు. ఈ క్రమంలో అన్ని రకాల పెట్టుబడిదారులకు ఏంజెల్ ట్యాక్స్(angel tax)ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్కడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు.
Union Budget 2024: లోక్సభలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలను ప్రధాని మోదీ అభినందించారు. బడ్జెట్2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయడంతో.. ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి..
Union Budget 2024: బడ్జెట్ 2024-25లో తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పిల్లల భవిష్యత్పై చింత లేకుండా ఉండేందుకు సరికొత్త పథకం ప్రకటించింది. పిల్లవాడు NPS వాత్సల్య పేరుతో మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(pmay) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్ 2024(budget 2024) సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో పీఎం ఆవాస్ యోజనపై ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి అన్నారు.
Union Budget 2024: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలు, బాలికల కేంద్రీకృత పథకాల కోసం ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2024-25 సాధారణ బడ్జెట్(budget 2024)ను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) కొత్త పన్ను శ్లాబ్(new tax regime slabs) విధానాన్ని ప్రకటించారు. దీంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు సున్నా నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో దేశ సాధారణ బడ్జెట్ 2024(Budget 2024)ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్(bihar), ఆంధ్రప్రదేశ్(ap)లకు ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు జులై 23న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024(Union Budget 2024)ను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు.