Home » Peddireddi Ramachandra Reddy
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది.
శాంతిపురం మండలం మొరసనపల్లి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న వైసీపీలోని ఓ వర్గం నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు.
అన్ని అనుమతులు ఉన్న ఇసుక రీచ్ల వద్దకు వెళ్లి టీడీపీ నేతలు ఆందోళన చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల నడక దారిలో చిరుతల దాడిపై అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్పందించారు.
యువగళం పాదయాత్రలో భాగంగా క్రోసూరులో జరిగిన బహిరంగసభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (Jagan) సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...
సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యం లో సీఎం తో చర్చించే అవకాశం ఉంది.
ప్రాజెక్టుల పేరుతో రూ.5000 కోట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దోచిపెడుతున్నారని తెలుగుదేశం(Telugu Desham) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ నాశనం చేసిందని ద్వజమెత్తారు. ప్రాజెక్ట్ల విధ్వంసంపై నిలదీస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Minister Peddireddy) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) కన్నెర్రజేశారు.! అంగళ్లు, పుంగనూరు జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడ్నుంచి పూతలపట్టుకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు..