Home » Raghu Rama Krishnam Raju
Minister Nara Lokesh: విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కష్టమైన శాఖలను ఎంచుకోవడం తనకు ఇష్టమన్నారు. కష్టకాలంలో మనతో నిలబడిన వారితో కలిసి వెళ్లాలని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను మార్చాలని భావిస్తున్నామని అన్నారు.
మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును హత్య చేసేందుకు పన్నిన కుట్రలో అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ ప్రభావతి భాగస్వామి అయ్యారని....
ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాలని, అవి గ్రామీణ సంస్కృతిలో భాగమని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టయిన విశ్రాంత అదనపుల్ ఎస్పీ విజయ్పాల్ను విచారణ కోసం 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నగరంపాలెం(గుంటూరు) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం తీర్పు వెలువడనుంది.
వైసీపీ దుష్టపాలనలో ఇబ్బందులు పడుతున్న కార్మికుల పక్షాన పోరాటాలు చేసిన గొట్టుముక్కల రఘురామరాజుకు కార్మికుల సంక్షేమ బాధ్యతలు అప్పగించడం స్వాగతించ పరిణామమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
పీవీ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని కోరానని ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు అన్నారు. విధినిర్వాహణలో ఉన్నప్పుడే విదేశాలకు వెళ్లి ఉల్లాసంగా... ఉత్సాహంగా గోల్ఫ్ ఆడిన ఘనుడని ఎద్దేవా చేశారు. పీవీ సునీల్ కుమార్ ఎన్ని దేశాలకు వెళ్లాడో తెలుసుకోవడానికి ఆయన పాస్ పోర్ట్ను తనిఖీ చేయాలని కోరారు.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విజయ్ పాల్కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది.
కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ హర్షించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ కేసులో అసలు కుట్రదారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అని రఘురామ చెప్పారు.
డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణమరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijaypal)కు ఎదురుదెబ్బ తగిలింది. గత విచారణలో విజయపాల్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు... తెలియదు అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు.