Home » Rajya Sabha
రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)ను ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉండనుంది.
బీజేపీకి 400 సీట్లకు పైనే రావచ్చంటూ కాంగ్రెస్ రాజ్యసభ నేత మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దల సభలోనే ఛలోక్తులు విసిరారు. ఖర్గే ఇంత స్వేచ్ఛగా సభలో ఎక్కువ సేపు మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టారని చెప్పారు.
రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్చివేశారు. గతంలో లీక్లు ఇచ్చిన ముగ్గురిలో ఒక అభ్యర్థిని మార్చేశారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్థానంలో కడపకు చెందిన మేడా రఘునాథరెడ్డి పేరు జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది..
MP Vijayasai Sensational Comments: ‘అవును.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది..’ ఇవీ రాజ్యసభ వేదికగా ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్. ఈ మాటలు విన్న కాంగ్రెస్ ఎంపీలు నవ్వుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చే నడుస్తోంది...
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభలో బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆమె ప్రమాణస్వీకారం చేసినప్పటికీ, ఒకసారి కాకుండా రెండు సార్లు ప్రమాణం చేయాల్సి వచ్చింది.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించింది. ఈ అన్ని స్థానాలకు వచ్చే నెల 27వ తేదీన ఓటింగ్ జరగనుంది.
రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ భ్యులు సంజయ్ సింగ్, స్వాతి మలివాల్, ఎన్డీ గుప్తా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, సుశీల్ గుప్తాల రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సింగ్, గుప్తాలను రెండోసారి రాజ్యసభకు పార్టీ నామినేట్ చేసింది. సుశీల్ గుప్తా స్థానంలో డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ను 'ఆప్' నామినేట్ చేసింది.