Home » TDP
కాకినాడ సిటీ, సెప్టెంబరు 13: బురద రాజకీయాలకు మాజీ సీఎం జగన్రెడ్డి పెట్టింది పేరని, రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం చేయాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాడని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ
తొండంగి, సెప్టెంబరు 13: నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరందించడమే తన లక్ష్యమని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. శుక్రవారం ఆ
పెద్దాపురం, సెప్టెంబరు 13: ఏలేరు వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ రైతుకు కూటమి ప్ర భుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినారాజప్ప అన్నారు. మండలంలోని కట్టమూరులో ఏలేరు వరద ఉధృతి కారణంగా నీటమునిగిన పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. వ్యవసాయ,
మినీ లెదర్ పరిశ్రమను ప్రారంభించి దళిత కుటుంబాల్లోని యవతకు ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం శింగనమల మండలంలోని రాచేపల్లి వద్ద మూతపడ్డ మినీ లెదర్ పరిశ్రమను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు.
భూగర్బ జలాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫారంపాండ్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. కూటమి ప్రభుత్వం అధికరంలోకి వచ్చాక జిల్లాలో మొదటిసారిగా రాప్తాడు మండలం హంపాపురం, గొందిరెడ్డిపల్లి, రామినేపల్లి గ్రామాల్లో ఫారంపాండ్లు మంజూరయ్యాయి.
వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ నేత మాదిగాని గురునాథం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నందిగామ సురేష్ను జగన్ పరామర్శించడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మె్ల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్ను ప్రేమతో పరామర్శించలేదన్నారు. తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని ..
టీడీపీ ఆఫీసుపై(Attack on TDP office) దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను(Nandigam Suresh) పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు(Mangalagiri Court) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ నగరానికి భారీగా వరద నీరు పోటెత్తడం వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఉన్నాయి. వారిని ఆదుకొనేందుకు మరోసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముందుకు వచ్చారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ శ్రేణులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారీ బుద్దా వెంకన్న.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చాక.. వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తాజాగా జగ్గయ్యపేట మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జగ్గయ్యపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆ పార్టీ శ్రేణులు టీడీపీలో చేరారు.
Telangana: మాజీ సీఎం జగన్ ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటనకు రావడంపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్కు సిగ్గు శరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఏలేరు వరదలకు జగన్ కారణమని ఆరోపించారు.