Home » Telangana BJP
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ (Congress) విజయకేతనం ఎగరేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) పరిస్థితులు మారిపోయాయ్..! మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్లో ఫుల్ జోష్ రాగా.. బీజేపీ బొక్కబోర్లా పడిపోయింది.! బీఆర్ఎస్తో (BRS) ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నుంచి అసలు బీజేపీ స్థానం ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితికి వచ్చింది..
టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ (Jaya Sudha) బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోబోతున్నారని తెలియవచ్చింది. అయితే..
దళితబంధులో(Dalit Bandhu) అవినీతి( corruption)పై సీఎం కేసీఆర్(CM KCR)పై ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత తెలంగాణ బీజేపీలో (TS BJP) ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బండి సంజయ్ను (Bandi Sanjay) అధ్యక్షుడిగా తొలగించడం, కిషన్ రెడ్డిని (Kishan Reddy) ఆ సీటులో కూర్చోబెట్టడం, పార్టీలో వర్గ విబేధాలు, రహస్య సమావేశాలు, అసంతృప్తులు ఎక్కువవ్వడం, కార్యకర్తల్లో అయోమయం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను కలవటంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై జాతీయ నాయకత్వం సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి ఈటల వెళ్లారు.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఫైర్బ్రాండ్ రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా పోటీచేయట్లేదా..? గోషామహల్ (Goshamahal) నుంచి మాజీ మంత్రి కుమారుడు, యువనేతకు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇవ్వాలని బీజేపీ (BJP) హైకమాండ్ ఫిక్స్ అయ్యిందా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..
తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తుండటంతో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత డీలా పడటం, రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, పార్టీలో పదవులు ఇవ్వట్లేదని అసంతృప్తులు ఎక్కువ కావడం, నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండటం ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో.. బూస్ట్ ఇచ్చేందుకు అగ్రనాయకత్వం రంగం సిద్ధం చేసింది...
అవును.. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పెద్ద చిక్కే వచ్చిపడింది..! అసలు ఏం చేయాలబ్బా..? అని ఫుల్ టెన్షన్తో ఉన్నారట.! అంతేకాదు ఆయన ముందున్న రెండు ఆప్షన్లున్నాయ్.. ఇవీ రెండూ కీలకమైనవే.. ఎటు వెళ్తే ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి..
అవును.. తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) అధికారంలోకి వస్తే సీతక్కే (Seethakka) సీఎం.. ఆ సందర్భం వస్తే చేయవచ్చు కూడా.. మల్లిఖార్జున ఖర్గేను (Mallikarjuna Kharge) అధ్యక్షుడ్ని చేసింది కాంగ్రెస్సే.. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్లోనే విస్తృత అవకాశాలున్నాయ్.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు...
కేంద్ర కేబినెట్లో (Union Cabinet) కొత్త నేతలకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. జూలై-12న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని గత వారం, పదిరోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు పూర్తయ్యింది...