Home » terror attack
అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. అయోధ్యలో ఓ ఉగ్రవాది దాది ఉన్నారని సమాచారం ఇచ్చాయి. రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసి అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తారని తెలిపాయి.
భారత సైన్యం బుధవారం (27/12/23) జమ్ముకశ్మీర్లో ఒక భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని (భారీ పేలుడు పదార్థాలు) స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఇండియన్ ఆర్మీకి...
పాకిస్తాన్ లోని ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్లో భద్రతా సిబ్బందిని టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు మంగళవారంనాడు ఆత్మాహుతి దాడి జరిపారు. ఒక పోలీస్ స్టేషన్పై జరిపిన ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు.
సరిహద్దులో ఉగ్రవాదులు(Terrorists) మళ్లీ రెచ్చిపోతున్నారు. గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భగ్నం చేశారు భద్రతా దళ అధికారులు.
ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి(Mumbai Terror Attack) ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు.
భారత్లోని రెండు ప్రధాన నగరాలపై ఉగ్రదాడి కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాలపై ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ స్ట్రైక్(ISIS) సంస్థ టెర్రరిస్ట్ ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది.
పాకిస్థాన్లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళంపై ఉగ్రవాదులు దాడి చేశారు. పంజాబ్లోని మియాన్వాలి ఎయిర్బేస్పై శనివారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు.
కశ్మీర్లో తిరిగి లక్షిత హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అతి స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక ఘటనలు చోటుచేసుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. నార్త్ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా క్రాల్పోర గ్రామంలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ఒకరిని టెర్రరిస్టులు బుధవారం కాల్చిచంపారు.
జమ్మూ-కశ్మీరు పోలీసులు ఇచ్చిన ట్వీట్లో తెలిపిన వివరాల ప్రకారం, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన కాశీనాథ్ శర్మ కుమారుడు సంజయ్ శర్మపై
పాకిస్థాన్లోని క్వెట్టా(Quetta)లో స్టేడియం సమీపంలో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది