Home » TG Govt
స్వాతంత్ర దినోత్సవాన.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ చేతుల మీదుగా మూడో విడత రుణ మాఫీ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది.
రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్..
అనుమతి లేకుండా డ్రోన్తో మేడిగడ్డ బ్యారేజీ, గోదావరి ప్రవాహ దృశ్యాలను వీడియో, ఫొటోలు తీసిన ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. ఆయనతో పాటు భూపాలపల్లి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్పై కూడా కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్ పోలీసులు మంగళవారం తెలిపారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు సుప్రీం కోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు ఎంత సమయం పడుతుందో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
‘తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు.. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ద నౌక.. గద్దర్’ అంటూ సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు.
అబద్ధాలకు అత్తగారిల్లు.. తల్లిగారిల్లూ కేసీఆర్దేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో రైతులకు రూ.2 లక్షల మేరు రుణమాఫీ చేసిన కేసీఆర్.. దానికి ఏకంగా 8 కిస్తీలు తీసుకున్నారని పేర్కొన్నారు.
ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు కళాకారులను వరించింది.
ఆ వ్యక్తిది ఎంత దారుణమైన చావు! కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బానెట్పై పడి.. అద్దానికి (విండ్షీల్డ్) బలంగా తగిలాడు! ఆ వేగానికి కారు అద్దం పగిలిపోవడం.. కారులోకి చొచ్చుకెళ్లిన తల ఆ అద్దం పదునుకు శరీరం నుంచి వేరై కారులోపల పడటం.. క్షణాల్లో జరిగిపోయాయి.
వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), అధికారులను ఆదేశించారు.