Home » Tirumala Laddu
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం కల్తీ నెయ్యి మరకలు తనకు అంటకుండా..
తిరుమల శ్రీవారి వారి లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దాదాపు 310 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం రగిలింది. లడ్డూలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె అవశేషాలు కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీకి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగు యువత నియో జకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్తేజ డిమాండ్ చేశారు.
Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై కన్నెర్ర చేస్తున్నారు. అసలేం జరిగిందంటూ...