Home » Tuni
మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మరో ఆరుగురు సోమవారం టీడీపీలో చేరిపోయారు.
తునిరూరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో రాజకీయం మరింత రస వత్తరంగా మారింది. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండో వైస్చైర్మన్ ఎన్నిక నాలుగుసార్లు వా యిదాపడిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన నాటకీయ పరిమాణాలతో వైసీపీ గందరగోళంలో పడి పోయింది. మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ము న్సిపల్ కమిషనర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే తాను మాత్రం సాధారణ కౌన్సిలర్గా కొనసాగుతానని కమిషనర్కు వెల్ల
కాకినాడ: తుని మున్సిపాలిటీ ఛైర్పర్సన్ సుధారాణి తన పదవికి రాజీనామా చేయడం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం తన ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సుధారాణి.
Tuni Municipal Election: కోరం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. ఈ ఎన్నికకు పది మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం పది మంది మాత్రమే హాజరుకావడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Tuni Tension: తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల రసాభాసగా మారింది. ఎన్నికలకు టీడీపీ కౌన్సిలర్లు ఇప్పటికే సమావేశానికి హాజరుకాగా.. వైసీపీ కౌన్సిలర్లను మాత్రం రహస్య ప్రాంతాల్లో దాచేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరగనున్న నేపథ్యంలో కౌన్సిలర్లను ఎన్నికకు రాకుండా చేసేందుకు వైఎస్పార్సీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేశారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఎన్నికకు హాజరవుతారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాకినాడ జిల్లా, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. ఉదయం 11గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. తిరిగి మంగళవారం వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది.
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు వరుసగా టీడీపీలోకి చేరుతున్నారు.
తుని రూరల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరుగ్రామంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతుం ది. 2రోజులు క్రితం పంట పొలాల్లో ఓ పౌలీ్ట్రలో పెద్ద ఎత్తున పట్టుబడిన పీడీఎస్ డంప్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసి ఎంఎల్ఎస్ పాయిం
తుని రూరల్, అక్టోబరు 13: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత తపోవన క్షేత్రంలో పూజలు ఆచరించారు. ఆశ్ర