Home » Tunnel Collapse
ఒకటి కాదు, రెండో కాదు.. ఏకంగా 17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఇన్నిరోజుల పాటు టన్నెల్లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్కాశీ టన్నెల్ వ్యవహారానికి ఎట్టకేలకు ‘శుభం కార్డు’ పడింది. ఈ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎన్నో ఒడిదుడుకుల మధ్య..
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యా-బార్కోట్ సొరంగం కూలిన ఘటనలో అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ పై నుంచి జరుపుతున్న వర్టికల్ డ్రిల్లింగ్ మంగళవారం ఉదయం నాటికి 42 మీటర్లు పూర్తైంది. మొత్తం 82 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉంది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర్కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ ప్రమేయాన్ని అదానీ గ్రూప్ సోమవారంనాడు తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన కూలీలు ఇంకా లోపలే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో శుక్రవారం అతిపెద్ద అవరోధం ఎదురైంది.