• Home » Vizag steel plant

Vizag steel plant

MLA Ganababu: డెక్కన్ క్రానికల్  వైసీపీ తోక పత్రిక...  గణబాబు సెటైర్లు

MLA Ganababu: డెక్కన్ క్రానికల్ వైసీపీ తోక పత్రిక... గణబాబు సెటైర్లు

విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను డెక్కన్ క్రానికల్ దెబ్బతీస్తుందని, ఇది బాధకరమని, ఇది వైసీపీ తోక పత్రిక అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు (MLA Ganababu) విమర్శించారు. ఈరోజు(బుధవారం) ఎమ్మెల్యే కార్యాలయంలో గణబాబు మీడియా సమావేశం నిర్వహించారు.

 Srinivasa Varma: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి  శ్రీనివాస వర్మ  కీలక వ్యాఖ్యలు

Srinivasa Varma: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ (Srinivasa Varma) కీలక వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: కాంగ్రెస్‌, బీజేపీలు సింగరేణిని ఖతం చేస్తాయా?

Hyderabad: కాంగ్రెస్‌, బీజేపీలు సింగరేణిని ఖతం చేస్తాయా?

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు టీడీపీకి 16 ఎంపీ సీట్లిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపగలిగింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రె్‌సకు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు కట్టబెడితే.. ఆ రెండు పార్టీలు సింగరేణిని ఖతం చేయాలని చూస్తున్నాయి’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

 Palla Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను

Palla Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను

స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ (Palla Srinivasa Rao) తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద చేపట్టిన దీక్ష1223 రోజులకు చేరుకుంది.

AP News: విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులపై హైకోర్టు విచారణ

AP News: విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులపై హైకోర్టు విచారణ

విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులో కార్మికుల మధ్య ఏర్పడిన వివాదంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఈరోజు(బు‍ధవారం) విచారణ చేపట్టింది. ఈ వివాదంపై యూనియన్ కోర్టు హైకోర్టులో ధిక్కార పిటీషన్ దాఖలు చేసింది. గంగవరం పోర్టులో కార్మికుల ఆందోళనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా ఆగిపోయిందని వెంటనే జోక్యం చేసుకోవాలని గతంలో హైకోర్టులో పోర్టు యూనియన్ నేత కేవీడి ప్రసాద్ పిటీషన్ దాఖలు చేశారు.

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే  ఆగింది.. కేఏ పాల్ సంచలనం..!!

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే ఆగింది.. కేఏ పాల్ సంచలనం..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు..

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు..

వచ్చే నెలలో ఎన్నికయ్యేలోగానే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును మూసివేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీస్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టును అదానీ గ్రూపు పూర్తిగా హస్తగతం చేసుకున్న

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌పై హైకోర్టులో విచారణ.. కేంద్రానికి కీలక ఆదేశాలు..!

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌పై హైకోర్టులో విచారణ.. కేంద్రానికి కీలక ఆదేశాలు..!

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏ చట్ట ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీ కరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ..

Ka Paul: దేశాన్ని కాపాడగలిగేది ప్రజాశాంతి పార్టీ మాత్రమే..

Ka Paul: దేశాన్ని కాపాడగలిగేది ప్రజాశాంతి పార్టీ మాత్రమే..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ని దోచుకోడానికి కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Ka Paul) అన్నారు. సోమవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... రాత్రికి రాత్రికి స్టీల్ ప్లాంట్‌ని అమ్మేశాయని.. ఈ విషయాన్ని తాను కోర్టులో చెప్పానని అన్నారు.

Raghuveera Reddy: స్టీల్ ప్లాంట్‌పై కుట్రలకు పాల్పడుతున్న కేంద్రం

Raghuveera Reddy: స్టీల్ ప్లాంట్‌పై కుట్రలకు పాల్పడుతున్న కేంద్రం

లాభాల్లో నడుస్తున్న ఉక్కు కర్మాగారం అమ్మకానికి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ న్యాయ సాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి