Home » Andhra Pradesh » East Godavari
ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం, నాటుసారాపై స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిఘా ముమ్మరం చేసి అనుమానం ఉన్న ప్రతి చోటా సోదాలు చేస్తున్నారు.
పేపరు మిల్లు ఉద్యోగి అనుమానాస్పద మృతిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, జగన్ ఐదేళ్లపాలన పేదలను కష్టాల్లో ముంచేసిందనిఅమలాపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు అన్నారు.
ధవళేశ్వర్యంలోని రెండు ఐస్క్రీం తయారీ యూనిట్లలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. డీఎస్పీ ముత్యాలునాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) పేర్కొన్నారు.
వైసీపీఅరాచక పాలనతో తీవ్రంగా నష్టపోయిన అన్నివర్గాల ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడతానని కొత్తపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు.
దళిత మంత్రితో పాటు బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగలబెడితే కనీసం పరామర్శ కూడా చేయని ముఖ్యమంత్రిగా జగన్ నిలుస్తారని అమలాపురం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జంగా గౌతమ్ విమర్శించారు.
కేంద్రప్రభుత్వం సుమారు రూ.13వేల కోట్లు విడుదల చేస్తుందని పోలవరం నిర్వాసితులు ఎదురుచూసారని, అయితే కేవలం రూ.7 కోట్లు మాత్రమే విడుదలచేసి చేతులు దులుపుకుందని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారులు అయినాపురపు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఓట్లకోసం వచ్చే రాజకీయ పార్టీలను ప్రజలు నిలదీయాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న దృష్ట్యా ఎన్నికల యంత్రాంగం విధి నిర్వహణలో చాలా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె.బాలసుభ్రమణ్యం ఆదేశించారు.