Kishan Reddy: కాంగ్రెస్‌ నేతలపై సెటైర్లు

ABN , First Publish Date - 2023-08-05T21:26:56+05:30 IST

కాంగ్రెస్‌(Congress) నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు.

Kishan Reddy: కాంగ్రెస్‌ నేతలపై సెటైర్లు

హైదరాబాద్(Hyderabad): కాంగ్రెస్‌(Congress) నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సెటైర్లు(satires) వేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAS) BRSతో సంసారం చేస్తున్నారని దెప్పిపోడిశారు. కల్వకుంట్ల కుటుంబంతో కాంగ్రెస్ కాపురం చేస్తోందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్‌కు వేసినట్లేనని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనని కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-08-05T21:26:56+05:30 IST