Home » Kishan Reddy G
Kishan Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. నెహ్రు కుటుంబం దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. అంతేకాని ఆ కుటుంబం దేశానికి చేసింది ఏమీల లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఇది ఒకటి అని ఆయన గుర్తు చేశారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతే బీజేపీకి ఎలాంటి లాభం లేదని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు, మద్యం అమ్మకాలు, అప్పుల ద్వారా వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. కిషన్రెడ్డి బీజేపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో నియమించనున్నట్లు చెప్పారు
Kishan Reddy: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కిషన్రెడ్డికి ఇష్టం లేదనే మాటలు చిల్లర మాటలు అని ధ్వజమెత్తారు. ఎవరైనా అభివృద్ధి జరగకూడదని అనుకుంటారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గెలుస్తామనే నమ్మకం ఉందని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ను అడుగడుగునా అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో కుట్రచేసి ఆయన్ను ఓడించిన నీచమైన మనస్తత్వం కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను కాంగ్రెస్ చివరి వరకు వేధించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ ఎన్నికల్లో నిలబడితే ఆయనకు వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం నిర్వహించారని అన్నారు.
బొగ్గుగని కార్మికులే అసలైన వారియర్స్ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. ఛత్తీస్గడ్లోని ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గుగనిని కిషన్రెడ్డి సందర్శించారు.
కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి, దేశంలో ఇంధన భద్రతలో బొగ్గు గనులు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దేశీయ విద్యుత్ అవసరాలను 70 శాతానికి పైగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తీరుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గెవరా గని సందర్శించి, బొగ్గు తవ్వకాలను వీక్షించారు
Kishan Reddy: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరణను వేగవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో, బీజేపీ తమ విజయాలను ప్రకటించింది
ఆదిలాబాద్లో రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు.