Share News

CM Jagan: ఇడుపులపాయకు సీఎం జగన్.. వైసీపీ చివరి లిస్ట్ అక్కడి నుంచే..

ABN , Publish Date - Mar 16 , 2024 | 07:25 AM

ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక చివరి జాబితాను ఇడుపులపాయ నుంచి జగన్ ప్రకటించనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం... వైసీపీ అభ్యర్ధుల చివరి లిస్ట్‌ను విడుదల చేయనున్నారు.

CM Jagan: ఇడుపులపాయకు సీఎం జగన్.. వైసీపీ చివరి లిస్ట్ అక్కడి నుంచే..

కడప: ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఇడుపులపాయకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న వైసీపీ (YCP) అభ్యర్ధుల ఎంపిక చివరి జాబితాను ఇడుపులపాయ నుంచి జగన్ ప్రకటించనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం... వైసీపీ అభ్యర్ధుల చివరి లిస్ట్‌ను విడుదల చేయనున్నారు. కడప (Kadapa) ఎంపీ అభ్యర్ధిపై టెన్షన్ కొనసాగుతోంది. కడప ఎంపీ అభ్యర్ధిగా మళ్లీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy)కే అవకాశం లభించనుంది. ఉమ్మడి కడప జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్ధులుగా మరోసారి సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తున్నట్లు సమాచారం.

ఏపీపీఎస్సీ భ్రష్టు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 07:41 AM