Home » MP Avinash Reddy
Pawan Kumar Investigation: ఎంపీ అవినాష్ అనుచరుడు పవన్ కుమారుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా కేసులో నిందితుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదుతో పవన్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Viveka Case Update: వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంలో రాంసింగ్, సునీత, నర్రెడ్డిలపై వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో అదనపు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Avinash: ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైఎస్సార్పీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు.
బీటెక్ రవి సినిమాల్లో మాదిరిగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన చేతగాని దద్దమ్మల రాజకీయం చేస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి విచారణలో సరైన సమాధానాలు చెప్పడం లేదంటూ పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. రాఘవరెడ్డిని నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నాలుగు రోజులపాటు జరిగిన విచారణలో రాఘవరెడ్డి సమాధానాలు దాట వేసే ధోరణిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈనెల12వ తేదీ వరకు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పులివెందులలో రాఘవరెడ్డి ప్రత్యక్షమయ్యాడు.సోషల్ మీడియా కేసులో విచారణకు రావాలని రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే.నోటీసులు ఇస్తే విచారణకు వస్తానని రాఘవరెడ్డి చెప్పారు.
పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లు యజమానికి చేరాయి. సంగారెడ్డికి చెందిన హరహర రెంటల్ కార్ ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్.. వికారాబాద్కు చెందిన మణిరాజ్కు 2021లో ఆరు కార్లు అద్దెకిచ్చాడు. మణిరాజ్ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఆరు కార్లను లీజ్కు తీసుకుని పులివెందులకు తీసుకువెళ్లి అక్కడే ఉంచుకున్నారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి పోలీసులు సర్చ్ వారెంట్ జారీ చేశారు. లింగాల మండలం అంబక పల్లిలో రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించారు. ఏ క్షణంలోనైనా..
Andhrapradesh: డైనమేట్లతో ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది వైఎస్ కుటుంబమే. కూటమి ప్రభుత్వం ఎక్కడ అక్రమ మైనింగ్ వ్యాపారం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాను పులివెందుల నియోజకవర్గంలో కూకటివేళ్ళతో పేకళించడం జరిగిందని...
కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నడిపే ఉద్దేశం లేదని, వారి దృష్టి అంతా ప్రైవేట్ మెడికల్ కలేజీల మీదే ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచకపాలన నడుస్తోందంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.