Share News

Delhi : మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:43 AM

మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.

Delhi : మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, జూలై 15: మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.

మనీశ్‌ సిసోడియాకు గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ గడువు సోమవారం ముగియడంతో పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన్ను సీబీఐ, ఈడీ కోర్టు ప్రత్యేక జడ్జి ముందు హాజరు పరిచారు. విచారించిన జడ్జీ ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 22 వరకు పొడిగించారు.

Updated Date - Jul 16 , 2024 | 04:43 AM