Home » CBI
Minister Ponnam Prabhakar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్పై మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని .. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
TIrupathi Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్ నిబంధనలను మార్చిన వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
మహదేవ్ యాప్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది.
ఒక రాష్ట్రం అనుమతి లేకుండా సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టరాదనే ప్రస్తుత చట్టం విషయమై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది.
బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ మరణంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని, అది హత్య కాదు.. ఆత్మహత్య అని తేల్చింది. అలాగే ఈ కేసులో..
హీరో విశాల్ చెల్లి భర్తపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విశాల్కు ఐశ్వర్య అనే సోదరి ఉన్నారు. ఆమెకు బంగారు దుకాణం వ్యాపారి ఉమ్మిడి క్రితిస్కు 2017లో వివాహం జరిగింది. కాగా.. ఐశ్వర్యపై సీబీఐ కేసునమోదు చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది.
సెంట్రల్ జీఎస్టీ మెదక్ రేంజ్ సూపరింటెండెంట్ రవిరాజన్ అగర్వాల్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ జీఎస్టీ విభాగంలో ఉన్నతాధికారి అయి న రవిరాజన్ అగర్వాల్.. ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
YS Jagan cases: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జగన్పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను వేగంగా విచారించాలని తెలంగాణ హై కోర్టులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు.
బిల్డర్స్, డెవలపర్స్ కారణంగా సొంతింటి కల కలగానే మిగిలిపోతున్న వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. వారికి అనుకూలంగా తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.