Home » Andhra Pradesh » Prakasam
అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు బ్లాక్మెయిల్ వ్యవహారాలకు అధికార వైసీపీ తెరతీసింది. అవసరమైతే నేరుగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ నాయకులను పిలిపించుకుని ఖబడ్దార్ జాగ్రత్త! అని హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కీలక సబ్జెక్టుల పరీక్షలు బుధవారంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి.
ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బెల్టుషాపునకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు.
మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎన్నికల అధికారుల పర్యవేక్షణ కరువవడంతో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ రంగులతో ట్యాంకర్లు, జెండాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.
పోలీసు శాఖలోని డీజీపీ సిల్వర్ డిస్క్ అవార్డుకు ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి ఎంపికయ్యారు. ఆ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి బుధవారం సమాచారం అందింది.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వైకేపీ ఏపీఎం రమేష్బాబు అన్నారు.
రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడిగా ప్రవేశపెట్టిన సూపర్సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి తెలియజేయాలని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
ప్రభుత్వ మద్యందుకాణం నుంచి బెల్ట్షాపునకు తరలిస్తున్న 78 మద్యం బాటిళ్లను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేశారు.
మత్స్యకారులు జగనన్న కాలనీ ఇంటి స్ధలాల విషయంలో వివాదాలు సృష్టించుకోవద్దని అధికారులు సూచించారు. కనపర్తి పం చాయతీ పరిధిలోని మేకల సోమయ్య పట్టపుపాలెం, బీచ్రోడ్ పట్టపుపాలెం గ్రా మాల మత్స్యకారుల మధ్య జగనన్న కాలనీ ఇంటి స్ధలాల పంపిణీ విషయంలో వివాదం నెలకొంది.
ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించే లిక్కర్పై వైసీపీ నాయకుల ఎత్తులు.. కుయుక్తులు ఆరంభమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారు ఈ విషయంలోనూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు అధికారదర్పం ప్రదర్శిస్తున్నారు.