Home » 2024
ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడ రేషన జిల్లా స్థాయి సెలెక్షన్సలో భాగంగా శనివారం స్థానిక ప్రభుత్వ న్యూ టౌన బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో సెపక్తక్రా, మోడరన పెంతలాన, ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవజ్యోతి భగతసింగ్ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయ కులు ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహా నికి శనివారం నాయకులు క్షీరాభిషేకం చేశారు.
ఖరీ్ఫలో వేరుశనగ సాగు చేసిన రైతులను నష్టాల భయం వెంటాడుతోంది. వర్షాభావం కారణంగా పంట ఎండిపోయింది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల్లో పదును వర్షం కురవకపోతే పశుగ్రాసం కూడా దక్కదని అంటున్నారు. రాప్తాడు మండల వ్యాప్తంగా 33 వేల ఎకరాల సాగు భూమి ఉంది. జూన, జూలైలో కురిసిన వర్షాలకు, బోరు బావుల కింద 4,350 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. వర్షాధారం కింద సాగు ...
‘శ్రమ నీ ఆయుధమైతే గెలుపు నీ బానిస అవుతుంది’ అని హైకోర్టు జడ్జి, అనంతపురం పోర్టు పోలియో జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం ఈ-కోర్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ శ్యాంసుందర్, జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్, విశ్రాంత న్యాయాధికారి హజరతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలోను, న్యాయమూర్తిగానూ రాణించాలంటే ...
అసెంబ్లీ ఎన్నికల వేళ 13 మంది తిరుగుబాటు నేతలపై హరియాణా కాంగ్రెస్ చర్యలు తీసుకుంది.
ఎస్జీఎఫ్ జిల్లా అథ్లెటిక్స్ జట్టును ఎంపికచేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన (ఎస్జీఎఫ్) అండర్-17 బాల, బాలికల అథ్లెటిక్ క్రీడాకారుల ఎంపిక పోటీలను శుక్రవా రం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి 500మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు.
జిల్లా సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ కేడర్ల కు చెందిన సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించా రు. స్వచ్ఛతాహిసేవ కార్యక్రమంలో బాగంగా శుక్రవారం ఆస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, ఎంఎన ఓలు, ఎఫ్ఎనఓలు, డైట్ సిబ్బందికి రక్తపరీక్షలు, ఈసీజీ, క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. కామెర్ల వ్యాధి రాకుండా ఉండేందుకు హెపటైటీస్ వ్యాక్సిన వేశారు.
మండలపరిధిలోని రోటరీపు రం వద్ద ఉన్న అంబేడ్కర్ గురుకల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీ లించగా ఎండిపోయిన ఆకుకూరలు, నాసిరకం, కూరగాయలు, చిన్న సైజు కోడిగుడ్లు ఉండడంతో... ప్రిన్సిపాల్ విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటితో ఆహారం వండి పెడితే పిల్లల ఆరోగ్యం ఏం కావాలి? అని ఆగ్రహించారు.
పంటలు సాగు చేసిన రైతులు ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న రైతులను ట్రాన్సఫా ర్మర్లు, స్టార్టర్ల దొంగలు మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. వ్యవసా య తోటల్లో బోరుబావులకు అనుసంధానం చేసిన విద్యుత ట్రాన్సఫార్మర్లను, స్టార్టర్ పెట్టెలను ధ్వంసం చేసి అందులోని విలువైన సామగ్రిని ఎత్తుకెళుతున్నారు.
మహిళల పొదుపు సొమ్మును వైసీపీ హయాంలో దిగమింగారు. ఐదేళ్లలో రూ.కోట్ల నిధులు స్వాహా చేశారు. అక్కాచెల్లెమ్మల సొమ్ముకు రక్షణగా నిలవాల్సిన డీఆర్డీఏ-వెలుగు ఉద్యోగులలో కొందరు ఈ అక్రమాలలో సూత్రధారులు, పాత్రధారులుగా మారారు. కళ్యాణదుర్గం, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు నిదర్శనం. లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినవారిపై డీఆర్డీఏ-వెలుగు అధికారులు...