Home » Anurag Thakur
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆరోపణలు చేసిన ‘మైనర్’ రెజ్లర్ కోర్టులో తన స్టేట్మెంట్ను సవరించారు.
రెజ్లర్లు చేపట్టిన ఆందోళన బుధవారంనాడు మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు రెజర్లు బజ్రంగ్ పూనియా , సాక్షి మాలిక్ సుమారు ఆరు గంటల సేపు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. 5 డిమాండ్లతో కూడిన లిఖిత పూర్వక ప్రతిపాదనను మంత్రికి రెజ్లర్లు సమర్పించగా, ఈనెల 15వ తేదీతో దర్యాప్తు పూర్తవుతుందని, అంతవరకూ వేచిచూడాలని మంత్రి రెజ్లర్లను కోరారు.
కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్ల చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనలు హోరెత్తిస్తున్న రెజ్లర్లు తమ పతకాలను గంగలో కలపాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పోలీసులు తమ విచారణ పూర్తి చేసేంతవరకూ రెజర్లు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల విషయంలో మన దేశానికి, ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్టం చాలా శక్తివంతమైనదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీజేపీ విమర్శల దాడి పెంచింది. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి..
మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సాంఘీక మాధ్యమం లో ఒక ట్వీట్ చేశారు. సెంట్రల్ ఐ&బి మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ (#AnuragThakur), చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవి ని కలిశారు