Home » Ayyanna Patrudu
శాసన వ్యవస్థలోని ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడం రాజ్యాంగ మౌళిక సూత్రాన్ని ఉల్లంఘించడమేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ‘
Minister Nara Lokesh: తెలుగు ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి అన్నారు. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు.
Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్"లో ఆంధ్రప్రదేశ్ చేరిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.
Andhrapradesh: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహం తొలగింపు బాధాకరమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. కోడెల విగ్రహాన్ని తొలగించారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. విగ్రహం తొలగించిన వారికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. కోడెల విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరతానన్నారు.
మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై ....
Andhrapradesh: శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... రాజీనామాకు సిద్ధం అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అటవీశాఖ అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.