Home » Bapatla
ఓ వృద్ధుడిపై మంత్రి మేరుగు నాగార్జున కండకావరం చూపించారు.
‘నేను లిక్కర్ తాగను, నాన్వెజ్ తినను.. పురందేశ్వరి గారు మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు. ఏమేం బ్రాండ్లు ఉంటాయో కూడా
40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం అక్రమంగా తొలగిస్తుంది అంటూ హైకోర్టులో బాపట్ల జిల్లా జై భీమ్ జస్టిస్ ప్రెసిడెంట్కు చెందిన గురిందపల్లి సిద్ధార్థ పిటిషన్ దాఖలు చేశాడు.
ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని.. తన తాళి బొట్టు పది కాలాలు పాటు వర్థిల్లాలి అని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇదే ఆశిస్తుంది. అలా కాకుండా
బాపట్ల జిల్లా: ఏపీలో ప్రస్తుతం విజనరీకి - ప్రీజనరీకు మధ్య యుద్ధం జరుగుతోందని.. 16 నెలలు జైలులో ఉండి వచ్చిన క్రిమినల్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చంద్రబాబును జైలుకు పంపాలనే ఆలోచనతో ఉన్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.
ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన చీరాల వైసీపీ నేత యాతం క్రాంతికి ఎంపీ నందిగామ సురేష్ మద్దుత పలకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బాపట్ల జిల్లాలోని (Bapatla district) రేపల్లె రైల్వే స్టేషన్లో (Repalle railway station) సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటన కేసులో న్యాయస్థానం తీర్పు వెళ్లడించింది.
నేతల తలరాతను మార్చేది. అధికారం కట్టపెట్టేది. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటుకు అధికారులు విలువ లేకుండా చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చిత్ర విచిత్రంగా ఓట్లను నమోదు చేశారు.....
నందిగామ సురేష్ (Nandigam Suresh).. ఈ యంగ్ ఎంపీ (Young MP) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఈ యువనేతకు ఎంపీ టికెట్ వచ్చింది.! అప్పటి వరకూ సురేష్ అంటే ఎవరో కూడా కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకే తెలియదు. బాపట్ల ఎంపీ (Bapatla MP) అభ్యర్థిగా యువనేతను వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకటించడంతో పాటు.. సురేష్తోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును కూడా చదివించారు అధినేత...
మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్.. (Vijay Kumar) తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే.! టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో ఈయన కీలక శాఖలకు పనిచేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు..