Home » Botcha Satyanarayana
Botsa: వీసీల రాజనామా అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి నిప్పులు చెరిగారు. వీసీలు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బెదిరింపులాతో రాజీనామాలు చేయించడం విద్యా వ్యవస్థకు కళంకమని చెప్పుకొచ్చారు.
Home Minister Anitha: పలు మంత్రి పదవుల్లో కొనసాగిన బొత్స సత్యనారాయణకు ముద్దాయికి, సాక్షికి తేడా తెలియకపోవటం బాధాకరమని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రామతీర్ధంలోని రాముని విగ్రహ ధ్వంసం కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తికి సహకరిస్తే బొత్స వ్యాఖ్యల్లో వారి అవగాహన రాహిత్యం బయటపడిందని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ జనవరి 3న నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని 29కి వాయిదా వేసినట్టు శాసన మండలిలో
Botcha Satyanarayana: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వస్తే ఏం చేస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తప్పు జరిగితే తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ మాటలు ఏమైపోయాయని నిలదీశారు. నకిలీ అధికారితో పోలీసుల ఫొటోలు తీసుకోవడమా అని ఫైర్ అయ్యారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అంటే గౌరవం ఉంది..ఆయనకు పదవి వచ్చిన తర్వాత డీజీపీ అనే సంగతి మర్చిపోయారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తోందని వైసీపీ సీనియర్ నాయకుడు, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖపట్టణంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూల్ చేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన ఆరోపణలు చేశారు. టీచర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తామని మాయ మాటలు చెప్పి బొత్స వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు.
జీతాల పెంపు, గ్రాట్యూటీ డిమాండ్లతో ఆంధప్రదేశ్లో అంగన్వాడీ సమ్మె కొనసాగుతున్న వేళ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెలా రెండు నెలల్లో ఎన్నికలకు వెళుతున్న దశలో ఇప్పటికిప్పుడు కోర్కెలు తీర్చలేమని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ తాము జీతాలు పెంచుతామని చెప్పలేదని వ్యాఖ్యానించారు.
వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్క మాట చెప్పాలని ఏపీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అనేక పథకాలు, హాస్పిటల్స్, పాఠశాలల్లో మార్పలు చూస్తే తమ పాలన ఏంటో తెలుస్తుందని అన్నారు.
విశాఖ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడు తున్నారని, తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని, కావాలంటే తాను ట్యూషన్ చెబుతానని మంత్రి వ్యాఖ్యానించారు.