Home » CM Chandrababu Naidu
Andhrapradesh: సెబ్ను రద్దు చేస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎక్సైజ్ శాఖ అధికారుల హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ నేత నరసింహం మాట్లాడుతూ... ‘‘మా ప్రమేయం లేకుండా, మా అభిప్రాయలు తీసుకోకుండా వైసీపీ ప్రభత్వం సెబ్ ఏర్పాటు చేసింది’’ అంటూ మండిపడ్డారు.
ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి మోసపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్, దుబాయి వెళ్లి మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి..
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియనుంది. మరికాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరబాద్కు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. నిన్న (శుక్రవారం) రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు.
భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రతి బాధితుణ్ని ఆదుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు.
సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సీతారాం ఏచూరి నివాసానికి బయలుదేరారు.
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు.. రహదారులను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.
చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకూ చనిపోయినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో 30 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తోంది.
Andhrapradesh: వరద ప్రాంతాలలో సర్వీస్ అందించిన అగ్నిమాపక సిబ్బందిని పైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పైర్ డీజీ మాట్లాడుతూ.. బుడమేరు ప్రవాహంలో 32 వార్డులు పది రోజుల పాటు ఉన్నాయన్నారు. ఇంతటి విపత్తు రావడం తమకు తెలిసి ఇదే తొలిసారన్నారు.
ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు.