Home » CM Chandrababu Naidu
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ ద్వారా సీఎం పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేలో నిశితంగా పరిశీలించారు.
వరద బాధితుల కోసం ప్రత్యేక యాప్ తీసుకువస్తున్నట్లు సీఎం చంద్రబాబు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాప్ వివరాలను ఐటీ ప్రత్యేక బృందం వివరించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం.. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని తెలిపారు. తితిలీ తుఫాన్ సమయంలో బాబు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.
బెజవాడ వరదపై విపక్షనేత వైఎస్ జగన్వి బురదజల్లుడు రాజకీయమే అని స్పష్టమైంది. బుడమేరు సృష్టించిన విధ్వంసానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని తేలిపోయింది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందన్న దురుద్దేశంతో జల వనరుల శాఖ చేపట్టిన 198 అభివృద్ధి పనులను ఒక్క కలంపోటుతో జగన్ రద్దు చేశారు...
ఏ.శివకుమార్రెడ్డి రూ.1.50 కోట్లు, ఇ.చంద్రారెడ్డి రూ.50 లక్షలు, గుడివాడ విశ్వభారతి ఇన్స్టిట్యూషన్స్ రూ.30 లక్షలు, బృందావన్ మీటింగ్ ఏజన్సీస్ రూ.25 లక్షలు, వెలగపూడి శంకర్రావు రూ.25 లక్షలు, మదన్మోహన్రావు రూ.25 లక్షలు, కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ రూ.10 లక్షలు...
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకంగా విజయవాడ వాసులను ఆదుకునేందుకు ప్రభు త్వ ఉద్యోగులు, వివిధ పరిశ్రమలు, దాతలు, రాజకీయ నేత లు, ప్రజలు స్పందిస్తున్నారు.
వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
సీఎం చంద్రబాబు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు గురువారం ఆయన విజయవాడలోని మధురానగర్, దేవీనగర్ ప్రాంతాలకు వెళ్లారు.
బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.