• Home » Election Results

Election Results

Lok Sabha Polls 2024: ఎన్నికల విధుల్లో 33మంది సిబ్బంది మృతి.. అసలు కారణం అదే..!

Lok Sabha Polls 2024: ఎన్నికల విధుల్లో 33మంది సిబ్బంది మృతి.. అసలు కారణం అదే..!

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమిని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 33మంది సిబ్బంది శనివారం ఎండల కారణంగా మృతిచెందారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.

Exit polls : ఎగ్జిట్‌పోల్స్‌.. అటో.. ఇటో..!?

Exit polls : ఎగ్జిట్‌పోల్స్‌.. అటో.. ఇటో..!?

లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడనున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ను సాయంత్రం 6.30 గంటల తర్వాతే విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం

AP High Court : ‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

AP High Court : ‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇ

Election Results: ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..

Election Results: ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం ఏడో విడత పోలింగ్‌తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం..

Kejriwal : కాంగ్రెస్‌తో బంధం శాశ్వతం కాదు

Kejriwal : కాంగ్రెస్‌తో బంధం శాశ్వతం కాదు

కాంగ్రెస్‌ పార్టీతో తమ బంధం శాశ్వతం కాదని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే ఈ రెండు పార్టీలూ దగ్గరయ్యాయని చెప్పారు. ఒక ఆంగ్ల టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

June : అందరి కళ్లూ జూన్‌ పైనే!

June : అందరి కళ్లూ జూన్‌ పైనే!

సాధారణంగా ప్రతి నెల క్యాలెండర్‌లో నెల మారుతుంది..! ఈసారీ అంతే.. మే ముగిసి జూన్‌ వస్తోంది..! కానీ, ప్రస్తుతం ప్రజలందరూ ఇంకా ఎప్పుడు వస్తుంది..? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు..! పిల్లల స్కూల్‌, బస్‌ ఫీజులను తలచుకుని, పెరగనున్న ఇంటి అద్దె లను

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. చాలా కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్. ఓట్ల లెక్కింపులో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఓట్ల లెక్కింపులో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.

AP Election Results: ఏపీ ఎన్నికల్లో నాలుగు గంటల్లోనే తొలి ఫలితం.. అదెక్కడంటే..?

AP Election Results: ఏపీ ఎన్నికల్లో నాలుగు గంటల్లోనే తొలి ఫలితం.. అదెక్కడంటే..?

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర ప్రజలంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. జూన్4 ఎప్పుడు వస్తుందా అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఏ నియోజకవర్గం ఫలితం ముందు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు సులభతరమైంది.

BJP state president Purandeshwari: కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు: పురందేశ్వరి

BJP state president Purandeshwari: కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు: పురందేశ్వరి

అమరావతి మే 24: జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె వెబ్ ఎక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

AP Politics: ఆ రెండు జిల్లాలే కీలకం.. అందరి ఆశలు ఆ సీట్లపైనే..

AP Politics: ఆ రెండు జిల్లాలే కీలకం.. అందరి ఆశలు ఆ సీట్లపైనే..

ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్‌4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి