Home » IPS
డీఐజీ(DIG)లుగా పదోన్నతి కల్పిస్తూ 10 మంది ఐపీఎస్ అధికారులకు(IPS officers) రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్ వెన్మది, పి.అరవిందన్, వి.విక్రమన్, సరోజ్కుమార్ ఠాగూర్, డి.మహేష్ కుమార్, ఎన్.దేవరాణి, ఈఎస్ ఉమ, ఆర్. తిరునావుక్కరసు, ఆర్.జయంతి, జి.రామర్లకు పదోన్నతులు పొందారు.
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాచకాండ సీపీ సుధీర్బాబు(Rachakanda CP Sudhir Babu) హెచ్చరించారు.
తెలంగాణలో 14 మంది ఐఏఎస్లకు పదోన్నతులు కల్పించారు. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి వీరి పదోన్నతి అమల్లోకి రానున్నది.
తెలంగాణ ప్రభుత్వం ( TS GOVT ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే 20 మంది IPS అధికారుల బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది.
నేరాలను తగ్గించేందుకు సరికొత్త విధానాలు అమలు చేయాలని, నేర పరిశోధనకు సాంకేతికతను
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం వంటి ఓటు హక్కును ప్రజలు వినియోగించుకుని
రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్(IPS) అధికారులు బదిలీ అయ్యారు. వీరిలో ఇద్దరు పదోన్నతులు పొందారు. ఈ మేరకు హోంశాఖ
ఫిట్ రైజ్-75 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 5కే రన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఉదయం ప్రారంభించారు.