Home » Jagan Mohan Reddy
అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీపై వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్రపన్నుతోందని మాజీ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి శివారులోని కరకకంబాడిలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీని..
ప్రధాని నరేంద్రమోదీతో శనివారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్న ప్రధాని ఐఎన్ఎస్ చోళలో బస చేయగా...గవర్నర్ నోవాటెల్ హోటల్లో, సీఎం పోర్టు అతిథిగృహంలో బస చేశారు.
విజయవాడలోని డాక్టర్ నోటి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నిర్మించి వందేళ్లయినా నేటికీ సమస్యలు తొలగిపోలేదు. ఆయుష్మాన్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదాన్ని
కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. నీ అంతు చూస్తానంటూ..ఏసీపీ వెంకటరత్నాన్ని వైసీపీ నేత గౌసాని బెదిరించినట్లు ఆరోపణలు వస్తోన్నాయి.
చదవస్తే ఉన్న మతి పోయిందో లేదో గానీ, ప్రస్తుతం చదువుకున్నా, పరీక్షలు రాసినా మతిపోయేలా ఉంది. విద్యాశాఖ తెచ్చిన కొత్త పరీక్షా విధానం గందరగోళంగా ఉండటం, నిర్దిష్ట ప్రాతిపదిక లేకపోవడం కారణంగా నవంబరు 2 నుంచి జరిగే సీబీఏ పరీక్షలు పిల్లలకు