Home » Mandipalli Ram Prasad Reddy
Home Minister Anitha: నైల్లూరు జిల్లా జైలు అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు.
Minister Mandipalli: ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించిందని అన్నారు.
Minister Mandipalli Rama Prasad Reddy: ఏపీ నుంచి వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటయి ప్రభుత్వంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు.ఈ పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు.
CM Chandrababu :ఏపీ పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Minister Mandipalli Ramprasad Reddy: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు చెల్లని రూపాయిగా మారాయని మంత్రి మండిపల్లి రాoప్రసాద్ రెడ్డి ఆరోపించారు. జగన్కు శవరాజకీయాలు చేయడం బాగా అలవాటు అయిందని విమర్శించారు.
Andhrapradesh: తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Mandipalli Ramprasad Reddy: వైసీపీ నేతలు దాడులకు పాల్పడితే తాటతీస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగరోజు అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని మాటిచ్చారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని రానున్న సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది.