Home » Moon
భారత్తో పాటు మరికొన్ని దేశాల్లోని అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇప్పటికే చంద్రునిపై పలు అధ్యయనాలు జరిపాయి. మానవ జీవనానికి అనువైన వాతావరణం అక్కడ ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే...
చిన్నప్పుడు చంటి బిడ్డలు అన్నం తినకుంటే చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తారు. కానీ అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన వ్యక్తి తన కూమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా ఏకంగా చంద్రుడిపైఎకరా భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు.
పొలిటీషియన్లు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించకుండా.. అనవసరమైన విషయాలపై లేనిపోని రాద్ధాంతం చేస్తుంటారు. తమ ప్రత్యర్థుల్ని..
చంద్రుడిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తన అసైన్మెంట్ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది.
అవును.. మీరు వింటున్నది నిజమే.. చంద్రుడిపై రియల్ స్టేట్(Real Estate On Moon) జోరుగా సాగుతోంది. భూముల అమ్మకాలు (Land On Moon) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayan-3) సూపర్ సక్సెస్ కావడంతో యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు చంద్రుడిపై పడింది..
దక్షిణ ధ్రువంపై నిర్వహించిన పరీక్షల్లో భాగంగా.. చంద్రునిపై సల్ఫర్ ఉందన్న విషయాన్ని చంద్రయాన్-3 మిషన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. తొలుత మంగళవారం నాడు...
బుధవారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. అరుదుగా కనిపించే సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. బుధవారం రాత్రి 7 గంటల 10 నిమిషాల నుంచి గురువారం ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు ఈ సూపర్ బ్లూమూన్ ఆకాశంలో దర్శనమివ్వనుంది.
చంద్రుడిపై విజయవంతంగా ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అధికారికంగా ప్రకటించింది.
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పేరును పొరపాటున బాలీవుడ్ నటుడు రాకేష్ రోషన్ అంటూ గత వారం మాట్లాడిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తడబడ్డారు. ఈసారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చంద్రుడు దగ్గరకు వెళ్లారంటూ వ్యాఖ్యానించి నెటిజెన్ల విమర్శలకు గురయ్యారు.
చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. అయితే చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. తాజాగా తెలంగాణకు చెందిన మహిళ కూడా స్థలం కొనుగోలు చేసింది.