Home » Ponguru Narayana
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 24 గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) సమీక్ష నిర్వహించారు. సిటీస్(CITIIS)ఛాలెంజ్ ప్రాజెక్టు కింద మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 24గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) సమీక్ష నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్(MLA Naseer), మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షలో పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై మంత్రి వారితో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంతగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను పవిత్రంగా చెయ్యగలుగుతామని, అలా మనస్సును పవిత్రస్థితి వైపు నడిపించే పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలు రెండింటిని ఆవిష్కరించే భాగ్యం కలిగించిన పరమాత్మకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi).. సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ప్రస్తుతం ఏపీ మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలతో ఏం జరిగిందో అందరికీ తెలుసు..
వైసీపీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇవాళ ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి మూడు రాజధానులంటూ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.
మహిళల అభ్యున్నతి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నేత, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు.
నెల్లూరు సిటీ.. ఆంధ్రప్రదేశ్లో ఇదొక కీలక నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ..
AP Politics: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సర్కార్ ఇష్టానుసారం చేస్తోంది. ఎవరు ఏమనుకున్నా.. ఏమైపోయినా సరే మనకేంటి.. కావాల్సిందల్లా 2024 గెలుపు మాత్రమే..? ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడట్లేదు..