Home » Ponnam Prabhakar
రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వేను విజయవంతం చేసేందుకు కుల సంఘాలు, దళిత, గిరిజన, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
పెట్రో ధరలు మండుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్(బీఎంఎస్), నాణ్యతాప్రమాణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తీసుకొచ్చిన నేపథ్యంలో.. విభిన్న రకాల ఈ-వాహనాలు మార్కెట్లకు పోటెత్తుతున్నాయి.
నార్సింగ్ మార్కెట్ యార్డులో సకల సదుపాయాలతో ఆధునిక వ్యవసాయ మార్కెట్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్షీట్ కాదని, దాన్ని రిప్రజంటేషన్గా తాము భావిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన కులగణన ఆధారంగా ఎవరెంతో వారికంత అనే విధంగా ప్రభుత్వ పథకాలు రూపొందించి అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్టు
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సోమవారం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేయాలంటూ కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.
ఈనెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు.
కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 3వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను నగరం నుంచి బయటకు, ఓఆర్ఆర్ ఆవలకు తరలిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.