Home » Singanamala
రైతుల ప్ర యోజనాలే తమకు ప్రా ధాన్యమని, చివరి ఆయక ట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. హెచఎల్సీ కాలు వను ఎమ్మెల్యే బుఽధవా రం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ప్రయోజనాలే ముఖ్యంగా ఏన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
హెచ్సెల్సీ సౌత కెనాల్ డిస్ర్టిబ్యూటరీ చైర్మనగా గార్లదిన్నె మండలానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశారు. సౌతకెనాల్ డిస్ర్టిబ్యూటరీ ఛైర్మన ఎంపికపై అనంత పురంలోని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ క్యాం పు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, పార్టీ సీనియర్ నేత ముంటిమడుగు కేశవరెడ్డి, కాలువ ఆయకట్టు చైర్మన తదితరులతో సమావేశమయ్యారు.
కూటమి ప్రభుత్వం రైతుల సమస్య పరిష్కార దిశగా ముందుకెళుతోందని, సాగునీటి సంఘాల కమిటీలు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు.
నియో జకవర్గంలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారిం ది. వాటిని గురించి పట్టించుకొనే వారు లేక ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చెరువుల కట్టలపై కంప చెట్లు, పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగిపోయి వాటి భద్రత దెబ్బతింటోంది. గత ఐదేళ్లుగా వీటి బాగోగులు గురించి పట్టించుకొనే అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకు లు కరువయ్యారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్శర్మ తెలిపారు. మండల పరిధి లోని కేశవాపురంలో మంగళవారం నిర్వహించిన రెవె న్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. పసుపుల ఫుడ్స్ చైర్మన పసుపుల శ్రీరామిరెడ్డి మండల కేంద్రంలోని అర్బన హెల్త్ సెంటర్లో గర్భిణులకు ఏర్పాటు చేసి న భోజన వసతిని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
నిత్యం వం దలాది వాహనాలు రాకపోకలు సాగించే మండలం లోని పలు రహదారులు ప్రయాణికుల పట్ల ప్రమాద కరంగా మారాయి. సైడ్వాల్లు లేని బ్రిడ్జిల వద్ద వాహనచోదకులు ఏ మాత్రం ఆదమరిచినా అంతే సంగతులు. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి బ్రిడ్జిల వద్ద ప్రమాదకరంగా ఉందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటు అధికారులు...అటు పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సుబ్ర హ్మణ్య షష్ఠి సందర్భంగా శనివారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామి వా రికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటంక గ్రామానికి చెందిన ఆవు ల నాగలక్ష్మి, ఆవుల కంచెప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సన్ని కన్నుల పండువగా జరిపిం చారు.
స్థానిక శింగనమల చెరువు నిండిన తరువాత వృథాగా పోయే నీరు సలకంచెరువు చెరువుకు వెళ్లేందుకు గత 22 సంవత్సరాలు కిందట రూ.40 లక్షలు ఖర్చుతో 10 కిలో మీటర్ల ఫీడల్ చానల్ ఏర్పాటు చేశారు. అయితే దాని ద్వారా ఇప్పటి వరకు సలకం చెరువుకు చుక్క నీరు కూడా చేరిన సందర్భంలేదు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిమో జకవర్గంలో వేగ వంతం చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పెర్కొన్నారు. మండలంలో ని నాయనవారిపల్లిలో టీడీపీ మండల కన్వీ నర్ గుత్తా ఆదినారాయణ ఏర్పాటు చేసి న విందు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణిశ్రీ, ఎంఎస్ రాజు, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమ డుగు కేశవరెడ్డి పార్టీ నాయకులు హాజరయ్యా రు.