Home » TDP
తుని రూరల్, సెప్టెంబరు 4: యువ నాయకత్వం ప్రజలు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. యనమలతో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తేటగుంట క్యాంపు కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యా రు. జిల్లా అభివృద్ధి ప్రణాళికపై చ
పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడ్డారా? కోర్టు తీర్పు రావడమే ఆలస్యం.. అబ్స్కాండ్ అయ్యారా? అరెస్ట్ భయంతో స్టేట్ దాటి వెళ్లారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగాం సురేష్ కూడా నిందితుడు. ఈ కేసులో తనన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు..
వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని హైకోర్టు స్పస్టం చేసింది. వాస్తవానికి ఈ కేసును బుధవారం ఉదయమే విచారించిన హైకోర్టు..
Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ నేతలక బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశే ఎదురైంది. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణకు రాగా.. బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ పాఠశాలలు తనిఖీకి వస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా పనిచేయాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనలో మధ్యాహ్న భోజన పథకంపై మంగళవారం సమీక్షించారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. మంత్రి నారా లోకేశ అన్ని...
టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎటువంటి సమస్య పైన అపోహలు పెట్టుకోవద్దని, అసహనానికి గురికావద్దని ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరినీ గుండెల్లో ఉంచుకుంటామని టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి స్పష్టం చేశా రు.
ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
Andhrapradesh: వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్.. నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఉన్నతాశయంతో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నారు. రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు నదుల్లో వరద నీరు ఉండడంతో ఇంకా కొత్త రీచలు మొదలుపెట్టలేదు. దీంతో జిల్లా అంతటా కలసి రెండుచోట్ల మాత్రమే ఇసుక విక్రయ కేంద్రాలు ఉన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరు వానలో ఆదివారం అర్ధరాత్రి సింగ్నగర్ వెళ్లారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్ళానని చెప్పారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని, కొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని ఉన్నారని, సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.