Home » Tirumala Tirupathi
తిరుపతిలోని తిరుచానూరు ఆలయం వద్ద శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఆలయం నుంచి నెయ్యి వ్యర్థాలు వచ్చే కాల్వ వద్ద కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు.
TTD ON Employee Paganism: టీటీడీలో సేవలు అందిస్తున్న ఓ ఉద్యోగిపై అన్యమత ప్రచారం, నిర్వాహక లోపాల ఆరోపణల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నారు. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఆసుంతా అన్యమత ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆమెపై యాక్షన్ తీసుకున్నారు.
Annalejinova: సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి త్వరగా కోలుకున్నారు. బాబు కోలుకోవడంతో పవన్ భార్య అన్నాలెజినోవా తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
TIrupathi Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్ నిబంధనలను మార్చిన వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
విశ్వావసు నామ సంవత్సర ఉగాది ళసందర్భంగా ఆదివారం తిరుమల కొండ కళకళలాడింది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
Tirupati incident: తిరుపతిలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ కుటుంబాన్ని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి డబ్బులు అడిగారు. ఇవ్వకపోవడంతో బెదరింపులకు దిగారు. పోలీసులు కిడ్నిప్నకు గురైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
TTD Board Decisions: టీటీడీ పాలక మండలి ఈరోజు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను టీటీడీ మార్చి 24న విడుదల చేయనుంది. జూన్ నెలలో దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు సోమవారం టికెట్లను బుక్ చేసుకోవల్సి ఉంటుంది.
తిరుమలలో గాజు నీళ్ల సీసాల స్థానంలో మళ్లీ పాస్టిక్ బాటిల్స్ను అనుమతించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోంది.
తిరుమలలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.