Home » Tunnel Collapse
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో సహాయ కార్యక్రమాలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని, ఇందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క, టన్నెల్ చిక్కుకున్న కార్మికుల కుటుంబసభ్యులు దోమలపెంట శిబిరానికి చేరుకుంటున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రమాదం సంభవించి నిమిషాలు.. గంటలు.. రోజులు గడిచిపోతున్నాయి. లోపల చిక్కుకున్న ఆ ఎనిమిది మంది సిబ్బంది జాడ మాత్రం తెలియరావడం లేదు.
గుర్తుందా? 2023 నవంబరు 12న.. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలోని సిల్క్యారా బెండ్-బార్కోట్ టన్నెల్ కుప్పకూలి 41 మంది అందులో చిక్కుకుపోయారు! అధికారులు.. ‘ఆపరేషన్ జిందగీ’ పేరిట వారిని కాపాడే మిషన్ను చేపట్టారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల భయానక పరిస్థితి ఉంది. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని ప్రాణాలతో క్షేమంగా తీసుకొచ్చే విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
స్ఎల్బీసీ టన్నెల్ తాజా ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా? పనుల ప్రారంభానికి ముందు టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం) ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఏమరపాటుగా వ్యవహరించడమే ఈ దుర్ఘటనకు కారణమా?
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్లెట్ (శ్రీశైలం) నుంచి టన్నెల్ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్న రాబిన్స్ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది.
ఉత్తర్కాశీ టన్నెల్ ఎపిసోడ్ సుఖాంతంగా ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్.. ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సక్సెస్ అయ్యింది.
ఉత్తరకాశీ టన్నెల వ్యవహారం సుఖాంతం అయ్యింది. అనుకోని కారణాల వల్ల సొరంగం కూలిపోవడంతో లోపలే చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. ఇన్ని రోజుల పాటు వాళ్లు లోపల ఎలా గడిపారు?
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు 17వ రోజు విజయవంతమైంది. రెస్క్యూ అధికారులు సురక్షితంగా ఆ కార్మికులందరినీ..