Home » Viral Video
ఒత్తిడిని నుంచి ఉపశమనం కోసం హెడ్ మసాజ్ చేయించుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువుగా చూస్తున్నాం. ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చినప్పుడు చాలామంది తలకు మసాజ్ చేయించుకుంటున్న సందర్భాలు ..
Viral News: ప్రస్తుతం అంతా సోషల్ మీడియాదే హవా నడుస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు జనాలు తమ మొబైల్లో సోషల్ మీడియాను యూజ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీడియో షేరింగ్ యాప్స్ను విపరీతంగా చూసేస్తున్నారు. ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రమ్ రీల్స్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా..
ఒక బిడ్డ కోసం తల్లి ఎంతటి ప్రమాదానికైనా ఎదురెళ్తుంది. బిడ్డను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన జీవితం గురించి పట్టించుకోదు. ప్రస్తుతం అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ ఆ ప్రమాదంలో మన ఆత్మీయులు ఉంటే మెదడు మొద్దుబారి పోతుంది. అయితే మంగుళూరుకు చెందిన ఓ బాలిక తన కళ్ల ముందు భారీ ప్రమాదం జరిగినా భయపడకుండా తన తల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది.
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఇలాంటి వాటిలో ప్రకృతికి సంబంధించిన వీడియోలు మొదటి స్థానం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని జంతువులు చాలా తెలివైనవి. మనుషులతో సరదాగా నడుచుకుంటాయి.
సాధారణంగా సీసీటీవీ కెమెరాలను ఇళ్లలోనూ, ఆఫీస్ల్లోనూ, రోడ్ల మీద, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ అమర్చుతారు. సెక్యూరీటీ కారణాల రీతా సీసీటీవీ కెమేరాలన అమర్చుతారు. అయితే పాకిస్తాన్లోని ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తన కూతురి తలపైనే సీసీటీవీ కెమెరాను అమర్చాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మందికి ఒక వేదిక దొరికింది. మట్టిలోని మాణిక్యాల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. మారుమూల ప్రాంతాల వారు, గిరిజన ప్రాంతాలకు చెందిన వారు తమ ట్యాలెంట్కు తగిన గుర్తింపు పొందుతున్నారు.
అంకిత భావం, పట్టుదల ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు. ప్రతిభను అడ్డుకునే హద్దులు లేవు. శారీరకంగా లోపం ఉన్నా సరే దానిని అధిగమించే ధైర్యం ఉంటే ఎవరైనా దాసోహం కావాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ అమ్మాయి వీడియో ఇందుకు ఉదాహరణ.
వినాయక చవితి వచ్చిందంటే.. దేశంలో ఏమో కానీ.. తెలంగాణలో అదీ హైదరాబాద్ నగర శివారులో గణపతి లడ్డూ వేలం పాటలో రూ. లక్షల ధర పలుకుతుంది. బాలాపూర్ లడ్డూనే అందుకు అత్యుత్తమ ఉదాహరణ.
సాధారణంగా గ్రామాల్లో పెద్ద పెద్ద అరుగులు నిర్మిస్తారు. లేదా కమిటీ హాళ్లు కట్టుకుంటారు. ఊరంతా అక్కడ కూర్చుని మాట్లాడకుంటారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న ఓ మంచం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.