• Home » Vizag News

Vizag News

AP TDP: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

AP TDP: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ఈ రోజు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు.

Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..

AP News:  స్వరూపా నందేంద్ర హిందూ వత్యిరేకి.. సంచలన ఆరోపణలు చేసిన శ్రీ శ్రీనివాసానంద

AP News: స్వరూపా నందేంద్ర హిందూ వత్యిరేకి.. సంచలన ఆరోపణలు చేసిన శ్రీ శ్రీనివాసానంద

వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) హిందూ ధర్మాన్ని నాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి (Sri Srinivasananda Saraswati) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్, శ్రీ శారదా పీఠం స్వరూపా నందేంద్ర సరస్వతిపై సంచలన ఆరోపణలు చేశారు.

AP News: 'దిశ దివ్యాంగ్ సురక్ష' కు బ్రాండ్ అంబాసిడర్‌గా యూట్యూబర్ హర్ష సాయి

AP News: 'దిశ దివ్యాంగ్ సురక్ష' కు బ్రాండ్ అంబాసిడర్‌గా యూట్యూబర్ హర్ష సాయి

'దిశ దివ్యాంగ్ సురక్ష' కు (Disha-Divyang Suraksha) బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని నియమించారు. ఈ మేరకు విశాఖలోని బీచ్ రోడ్డులో వైజాగ్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు(శనివారం) 'దిశ దివ్యాంగ్ సురక్ష' కార్యక్రమం నిర్వహించారు.

AP Politics: బొత్సపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

AP Politics: బొత్సపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూల్ చేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన ఆరోపణలు చేశారు. టీచర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని మాయ మాటలు చెప్పి బొత్స వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత

Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత

సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు సతీమణి ఆఘ్నేశమ్మ (82) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు.

Varla Ramaiah: సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి

Varla Ramaiah: సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి

అధికారంతో పేదల భూములు కొట్టేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‪గా జవహర్ రెడ్డి ఉంటే జనసేన నేత మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

KA paul: మోదీయే మరోసారి ప్రధాని: కేఏ పాల్

KA paul: మోదీయే మరోసారి ప్రధాని: కేఏ పాల్

దేశంలో నరేంద్ర మోదీ(Narendra Modi) మరోసారి ప్రధాని కానున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) స్పష్టం చేశారు. ఆయన ప్రధాని ఎందుకు అవుతారో జూన్ 4న చెప్తానన్నారు. ఏపీలో మేమంటే మేము గెలుస్తామని వైసీపీ, టీడీపీలు అంటున్నాయని, విశాఖలో అయితే తానే ఎంపీగా గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

AP Elections: జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

AP Elections: జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌(Counting of votes)కు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున(Collector Mallikarjuna), విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(Visakha CP Ravi Shankar) తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం ఏడు హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక ఏడు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు.

Rains: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే..?

Rains: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే..?

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి