• Home » TOP NEWS

ముఖ్య వార్తలు

Ayodhya: రాములోరి ఆలయానికి బెదిరింపు.. భారీగా భద్రత పెంచిన ప్రభుత్వం

Ayodhya: రాములోరి ఆలయానికి బెదిరింపు.. భారీగా భద్రత పెంచిన ప్రభుత్వం

అయోధ్యలోని రామ మందిరం ఇటీవల బాంబు బెదిరింపునకు గురైంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆలయ భద్రత, అప్రమత్తతను పరీక్షించడానికి, భక్తుల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Taxpayers: పన్ను చెల్లింపుదారులకు మంచి ఛాన్స్.. సమీపిస్తున్న గడువు, అప్లై చేశారా..

Taxpayers: పన్ను చెల్లింపుదారులకు మంచి ఛాన్స్.. సమీపిస్తున్న గడువు, అప్లై చేశారా..

ప్రత్యక్ష పన్ను వివాద సే విశ్వాస్ పథకం పన్ను చెల్లింపుదారుల కోసం మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇది వారు తమ వివాదాలను త్వరగా పరిష్కరించుకుని, పన్ను బకాయిలను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ స్కీం స్పెషల్ ఏంటి, ఏం చేయాలనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ''లైబర్రీ అరెస్టు'' పేరుతో తమ పిల్లలను 25 రోజుల పాటు లైబ్రరీలోనే నిర్బంధించినట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

Viral News: అంతరిక్షంలో మహిళల సందడి..అవుటాఫ్ 10 బై 10 ఎక్స్‌పీరియన్స్ అంటూ వెల్లడి

Viral News: అంతరిక్షంలో మహిళల సందడి..అవుటాఫ్ 10 బై 10 ఎక్స్‌పీరియన్స్ అంటూ వెల్లడి

వావ్.. ఒక్క మాటతోనే కేటీ పెర్రీ తన అనుభవాన్ని చెప్పేశారు. జెఫ్ బెజోస్‌ బ్లూ ఆరిజిన్ సంస్థ నిర్వహించిన న్యూషెపర్డ్ రాకెట్ ప్రయాణంలో, తొలిసారిగా పూర్తిగా మహిళలతో కూడిన ప్రత్యేక అంతరిక్ష యాత్ర జరుగగా, అందులో కేటీ పెర్రీ కూడా సాహసయాత్రికులలో ఒకరిగా పాల్గొన్నారు. ఈ సంద్భర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు.

MK Stalin: స్టాలిన్ దూకుడు.. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు కమిటీ

MK Stalin: స్టాలిన్ దూకుడు.. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు కమిటీ

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

AP Government: రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ

AP Government: రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి.

Yogi Adityanath: బంగ్లాదేశ్‌కు వెళ్లిపోండి: యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: బంగ్లాదేశ్‌కు వెళ్లిపోండి: యోగి ఆదిత్యనాథ్

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులకు బెంగాల్ వంతపాడుతోందని, పశ్చిమబెంగాల్ సీఎం చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారని, హింసకు పాల్పుడుతున్న వారిని శాంతి దూతలుగా ముద్ర వేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.

iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

మీరు చిన్న మధ్య తరగతి ఉద్యోగులా. ఈ క్రమంలో తక్కువ ధరల్లో మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. కొత్తగా ఐఫోన్ మాదిరిగా ఉన్న ఫోన్ అతి తక్కువ ధరల్లో తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.

Breaking News: రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్..

Breaking News: రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్..

Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Today Horoscope: ఈ రాశి వారికి మహాదశ మారిన వెంటనే విజయాలు

Today Horoscope: ఈ రాశి వారికి మహాదశ మారిన వెంటనే విజయాలు

నేడు 15-04-2025, మంగళవారం, ఉద్యోగ ప్రయత్నాల ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి