Home » TOP NEWS
ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాలను 245% విధిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమేనా, అమెరికా దీనిపై ఏం చెబతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ద్రవ్యోల్బణం 67 నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. మార్చి 2025లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.34%కి తగ్గింది. అయితే దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు హవాలా లావాదేవీలకు జైన్ సహకరించినట్టు డీఆర్ఐ చెబుతోంది. రన్యారావు గత జనవరి, ఫిబ్రవరిలో హవాలా మార్గంలో రూ.11 కోట్లు, రూ.11.25 చొప్పున దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేసిందని డీఆర్ఐ ఆరోపిస్తోంది.
ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంగళవారం ఈ మ్యాచ్ ముల్లంపూర్ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కోయిలకొండ, నవాబ్ పేట, హన్వాడ మండలాల్లో వర్షం దంచికొట్టింది.
రామ్దేవ్ బాబా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 16న జపాన్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం కూడా ఉంటారు. ఈ టూర్ ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కొనసాగనుంది.
రివర్బెడ్కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
స్టాక్ మార్కెట్ గురించి చాలామంది సరైన అవగాహన లేకుండా వీటిలో నష్టాలు ఉంటాయని భయాందోళన చెందుతారు. నిజానికి ఇది ఒక్కసారి అర్థమైతే, అదృష్టం కాదు, మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. అచ్చం ఇక్కడ కూడా అలాగే జరిగింది. రూ.21 వేలను ఓ కంపెనీలో పెట్టిన ఓ వ్యక్తికి ప్రస్తుతం ఏకంగా రూ.16 లక్షలకుపైగా వచ్చాయి. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.