Home » TOP NEWS
రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, మిగిలి ఉన్న నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెల 8వ తేదీ నాటికి సాగు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
‘నేను పక్కా లోకల్.. గరీబోళ్ల బిడ్డను.. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడు. పచ్చి అబద్ధాలను నిజమని నమ్మించేందుకు కుట్రలు చేస్తున్నాడు. బీజేపీ.. రిజర్వేషన్లను రద్దు చేయబోతోందంటూ విషప్రచారం
వరికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందని, బోనస్ బోగస్ అయ్యిందని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్
బీజేపోళ్లు ఇంటింటికి వచ్చి అక్షింతలు నెత్తిమీద చల్లుతున్నారా? అవి ఆడికెళ్లి (అయోధ్య నుంచి) రాలేదు. ఇక్కడే రేషన్ బియ్యం, పసుపు కలిపి నెత్తిమీద చల్లిపోతున్నారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ, ఉక్కపోత, వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ఎండల వల్ల అస్వస్థతకు గురై, వడదెబ్బ బారిన పడి మరణిస్తున్న వారి
కాంగ్రెస్ నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘యువరాజు’ అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన జవాబిచ్చారు.
రసవత్తర రాజకీయానికి పేరుగాంచిన ఉత్తరప్రదేశ్లో మూడో దశలో ఆసక్తికర సమరం జరగనుంది. వారసత్వం, తిరుగుబాట్లు, చిరకాల విరోధుల మధ్య పోటాపోటీ నెలకొంది.
పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలు వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలే రంగంలోకి దిగారు.
దేశంలోని అవినీతిపరుల మాస్కులను ఎన్డీయే ప్రభుత్వం తొలగించివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదులు శనివారం సాయంత్రం కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.