Home » Andhra Pradesh » Kurnool
మే ఒకటో తేదీన ఇంటి వద్దనే వృద్ధులకు పింఛన్ ఇవ్వాలని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమా దాల్లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
మండలంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో శనివారం పెళ్లింట విషాదం నెలకొంది.
రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొంది ద్దామని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
సొంత చెల్లెలు వైఎస్ షర్మిలను పట్టుకుని సీఎం జగన్ సంస్కారహీనంగా మాట్లాడడం మహిళలందరినీ అవమానించడ మేనని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.
వాగ్దానాల జోరులో వైసీపీతో సాటి ఎవ్వరూ రారు. ప్రజల కష్టాలు తీర్చి అందలం ఎక్కిస్తామని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జనం నమ్మారు.
టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీశైలం మండలంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 29వ తేదీన నందికొట్కూరు పట్టణానికి రానున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.
వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్లో ఎన్నో తప్పులున్నప్ప టికీ ఎందుకు తిరస్కరించలేదని టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ప్రశ్నించారు.
రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, ప్రజలు నమ్మారని, అందులో భాగంగా ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.