Home » Andhra Pradesh » West Godavari
సీఎం జగన్ శనివారం ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు, ప్రజల్లోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది.
ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గొల్లగూడెం గ్రామాల మధ్య రహదారిపై లారీకి బ్రేక్ ఫెయిలై బీభత్సం సృష్టించింది.
పేదలను దోచుకుని తినే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉంగూటరు కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ్చఅన్నారు.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం జరిగిన ఏపీ పాలీసెట్– 2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
రాష్ట్రంలో ఆరాచక పాలనను అంతమొం దించటానికే కూటమి ఏర్పడిం దని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన తణుకు పారిశ్రామిక పట్టణంగా గుర్తింపు పొందింది. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం, కార్మికుల సంక్షేమం గాలికొదిలేసింది.
జగన్ అరాచకాలపై చార్జిషీట్ దాఖలు చేస్తాం. సొంత బాబాయ్ని చంపి ఆ నెపం చంద్రబాబు నాయుడిపై వేశారు.
ఈ బైక్కు రెండు గంటలకు చార్జింగ్ పెడితే 18–20 కిలోమీటర్ల వేగంతో 25 కిలోమీటర్ల వరకూ సులభంగా ప్రయాణం చేయవచ్చు.
ఈ ఐదేళ్లు పదవి లేకపోయినా నాకున్న పరిధిలో ఎన్నో సేవ లందించాను.
చాలాచోట్ల వీఆర్వోలు, బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరంతా రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.