Share News

CM Revanth Reddy: మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ

ABN , Publish Date - Dec 16 , 2023 | 09:20 PM

మేడిగడ్డ కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..త్వరలోనే ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళ్తాం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ

హైదరాబాద్: మేడిగడ్డ కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళ్తాం. స్పీకర్, మండలి చైర్మన్ ఆదేశాలతో అసెంబ్లీ ముందు.. ముళ్ల కంచె తొలగింపుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇకపై పాత అసెంబ్లీ భవనంలో మండలి సమావేశాలు జరుగుతాయి అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 16 , 2023 | 10:25 PM