Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (వీఅండ్ఈ) సమర్పించిన నివేదికకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది.
గోదావరిపై ప్రతిపాదించిన చిన్న కాళేశ్వరం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పదిహేనేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లాలో అప్పటి వైఎస్ సర్కార్ శంకుస్థాపన చేసిన కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం (కేఎల్ఐఎ్స-చిన్న కాళేశ్వరం) ప్రాజెక్టు నిర్మాణం పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతీ (అన్నారం) బ్యారేజీ నుంచి సుందిళ్ల వరకు గోదావరి నదిలో ఇసుక నిల్వల పరిమాణంపై శనివారం డ్రోన్ లైడార్ సర్వే నిర్వహించారు.
2025-26 బడ్జెట్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారాయన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన అదనపు టీఎంసీ నీటి తరలింపు ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ను పరిశీలిస్తామని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.
‘కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
బ్యారేజీ డీపీఆర్ల తయారీకే వ్యాప్కో్సకి రూ.677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరంపై విచారణకు వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పని చేసిన ఉన్నతాధికారుల్ని ప్రశ్నించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్లో పిల్లర్లు కుంగిపోవడంలో నాణ్యతా ప్రమాణాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం తెలిసిందే.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టినందుకే.. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తిని హత్య చేశారు. ఈ విషయాన్ని హతుడి భార్యాబిడ్డలు ప్రెస్మీట్ పెట్టి చెప్పారు’’ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ నివేదిక ఏప్రిల్లో ప్రభుత్వానికి అందే అవకాశాలున్నాయి. ఇప్పటికే విచారణ ప్రక్రియ తుది దశకు చేరింది.