Home » 2024
నగరంలోని జమాతే ఇస్లామీ హింద్ ఆర్గనైజేషన ఆధ్వర్యంలో మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆర్గనైజేషన మహిళా అధ్యక్షురా లు అఖిల పర్వీన ఆధ్వర్యంలో రాజీవ్కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు, మిఠా యి లు పంపిణీ చేశారు.
వ్యాపార పరంగా దిన దినాభివృద్ధి చెందుతున్న మండలకేంద్ర మైన నార్పలలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తు న్నాయి. రోజూ రాత్రైతే చాలు ఎవరి ఇంట్లో దొంగలు చొర బడుతారో అనే భయం వారిలో నెలకొంది. కేవలం ఒకటి న్నర నెల వ్యవధిలోనే పెద్ద పెద్ద దొంగతనాలు జర గడం తో మండలకేంద్రం వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికార దాహం కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను.. ఆ దేశం నుంచి రోహింగ్యాల రూపంలో చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
ఇంజనీర్ల తయారీ కేంద్రంగా ప్రపంచదేశాలను ఇండియా అధిగమిస్తోందని జేఎనటీయూ ఇనచార్జ్ వీసీ సుదర్శన రావు పేర్కొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ని పురష్కరించుకుని ఆదివారం జేఎనటీయూలో ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. మోక్షగుండం విగ్రహానికి వీసీ సుదర్శన రావు తదితరులు నివాళులర్పించారు.
సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. జిల్లాకేంద్రంలోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్ కాంప్లెక్స్ రీ ఆర్గనైజేషన వ్యవహారంలో ప్ర భుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలన్నారు.
ప్రపంచశాంతి విశ్వశాంతి, సమాజశ్రేయస్సుకోసం ప రితపించిన మహమ్మద్ ప్రవక్త జయంతిని ముస్లింలు ’మిలాద్-ఉన-నబీ’ పండుగగా జరుపుకుంటారు. మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమ వారం జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా మసీదులు, దర్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
ఆటో నగర్ మెకానిక్ షాపుల యజమానులు రాప్తాడు గ్రామ పంచాయతీకి పన్ను చెల్లించ డం లేదు. ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారు. పన్ను వసూలు చేయాల్సిన పంచాయ తీ అధికారులు పట్టించుకోలే దు. ఇదిగో చేస్తాం. అదిగో చే స్తాం అంటూ జాప్యం చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ భారీగా నష్టపోతోంది.
రైతులకు మెరుగైన సేవలు అందించిన ఏపీ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీ ఆగ్రోస్) నిర్వహణ అంపశయ్య మీదకు చేరినట్లు అగుపిస్తోంది. గత వైసీపీ పాలనలో సంస్థ నిర్వహణ చాలా అధ్వానంగా మారింది. 1968 సంవత్సరంలో రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాలో ఏపీ ఆగ్రోస్ రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఏర్పాటు చేసిన తొలినాళ్లల్లో పెద్ద ట్రాక్టర్లు, బుల్డోజర్లు, ఎక్స్కవేటర్లను రైతులకు అద్దెకు ఇచ్చేవారు. తద్వారా పొలాల్లో పలు రకాల పనులు చేయించేవారు. పొలాలను...
గత వైసీపీ పాలనలో మాదిరే ప్రస్తుతం కొంతమంది భూ కబ్జాలకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అక్రమదారులను ఎంచుకుని బెదిరిస్తున్నట్లు సమాచారం. లేనిదానికి ఉందన్నట్లుగా సమస్యను సృష్టించి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో అధికార, ప్రతిపక్షాలు మిలాఖత కావడం గమనార్హం. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న 73 సెంట్ల ఆయిల్ మిల్ స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. ఈ స్థలం అనంతపురం- తాడిపత్రి ప్రధాన రహదారి ...
పొదుపు మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేస్తూ యానిమేటర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరికైనా అనుమానం వచ్చి ఆరా తీస్తే బాగోతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గంలోని ఓ బ్యాంకులో నిధులు స్వాహా బాగోతం బయటికి వచ్చింది. మండలంలోని మల్లికార్జునపల్లిలో పొదుపు సంఘం మహిళలు తాము తీసుకున్న రుణాలను వాయిదాలపై ప్రతి నెలా చెల్లించేవారు. గతంలో యానిమేటర్గా పనిచేసిన ఓ...