Home » Devineni Umamaheswara Rao
రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వాహణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
కోతల్లేని కరెంటును ఇవ్వాలి .. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసనకు దిగారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘కోతల్లేని కరెంటు రాష్ట్రంలో ఇదివరికెన్నడు లేనంతగా పెరిగిన వినియోగం’ కాపీ ప్రతులను మాజీ మంత్రి దేవినేని, పార్టీ శ్రేణులు చింపివేశారు.
మాజీ మంత్రి వివేకా మరణానికి సంబంధించి సీఎం ముఖ్య సలహాదారు అజయ కల్లం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సంచలన ఆరోపణలు చేశారు.
పట్టు వీడని మంచి సంకల్పంతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
తడిసిన, రంగు మారిన ధాన్యం కొనాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఇబ్రహీంపట్నం - చత్తీష్గడ్ (30).వ నంబరు జాతీయ రహదారిపై..
అమరావతి: జగనాసురుడు పది తలల రావణుడని...దరిద్ర పాదం అడుగుపెట్టిన దగ్గర్నుంచి వ్యవసాయం క్లోజ్ అయిందని సీఎం జగన్ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు విమర్శలు చేశారు.
ప్రభుత్వం అందిస్తోన్న డీబీటీ స్కీముల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతరులంతా పాత్రధారులు మాత్రమే అని..
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాష్రెడ్డి అరెస్టు కాబోతున్నాడని